మండలంలోని వేపమానిపేట గ్రామ పంచాయతీని విభజించి గంజివారిపల్లి కేంద్రంగా కొత్త గ్రామపంచాయితీని ఏర్పాటు చేయాలని ఆ గ్రామస్థులు ఎంపీడీఓ నసీమాకు బుధవారం వినతిపత్రం అందజేశారు. గంజివారిపల్లి, కొత్తపూలవాండ్లపల్లి, ఎస్సీ కాలనీలు, బోయపల్లి, గుర్రంగుండ్లపల్లి తదితర గ్రామాల ప్రజలు గ్రామపంచాయతీ కేంద్రమైన వేప మానిపేటకు అధికారిక పనుల నిమిత్తమై రావాలంటే పలు ఇ బ్బందులు ఎదుర్కోవాల్సి ఉందన్నారు.
మండలంలోని వేపమానిపేట గ్రామ పంచాయతీని విభజించి గంజివారిపల్లి కేంద్రంగా కొత్త గ్రామపంచాయితీని ఏర్పాటు చేయాలని ఆ గ్రామస్థులు ఎంపీడీఓ నసీమాకు బుధవారం వినతిపత్రం అందజేశారు. గంజివారిపల్లి, కొత్తపూలవాండ్లపల్లి, ఎస్సీ కాలనీలు, బోయపల్లి, గుర్రంగుండ్లపల్లి తదితర గ్రామాల ప్రజలు గ్రామపంచాయతీ కేంద్రమైన వేప మానిపేటకు అధికారిక పనుల నిమిత్తమై రావాలంటే పలు ఇ బ్బందులు ఎదుర్కోవాల్సి ఉందన్నారు.