Telangana: సన్న వడ్లకు రూ.500 బోనస్ పథకం.. తెలంగాణ ప్రభుత్వం కొత్త రూల్స్.. వారికి మాత్రమే డబ్బులు..

తెలంగాణ ప్రభుత్వం సన్న వడ్లకు క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ ప్రకటిస్తోంది. అయితే ఈ పథకంలో పలు కీలక మార్పులు చేస్తూ తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి 7 రకాల విత్తన రకాలకు మాత్రమే బోనస్ జమ చేయనుంది.

Telangana: సన్న వడ్లకు రూ.500 బోనస్ పథకం.. తెలంగాణ ప్రభుత్వం కొత్త రూల్స్.. వారికి మాత్రమే డబ్బులు..
తెలంగాణ ప్రభుత్వం సన్న వడ్లకు క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ ప్రకటిస్తోంది. అయితే ఈ పథకంలో పలు కీలక మార్పులు చేస్తూ తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి 7 రకాల విత్తన రకాలకు మాత్రమే బోనస్ జమ చేయనుంది.