ఖలిస్థానీ వేర్పాటువాదం.. న్యూజిలాండ్ ప్రధాని కీలక వ్యాఖ్యలు
ఖలిస్థానీ వేర్పాటువాదం విషయంలో భారత్ వ్యక్తం చేస్తున్న ఆందోళనలపై న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టొఫర్ లక్సన్ సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు. బెదిరింపులు, హింసాత్మక చర్యలను సహించబోమని స్పష్టం చేశారు.