Telangana: చిరంజీవి భార్య సురేఖకు తెలంగాణ ప్రభుత్వం కీలక బాధ్యతలు..

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మినరసింహ స్వామి ఆలయానికి బోర్డును ఏర్పాటు చేసింది. టీటీడీ తరహాలోనే కొత్త బోర్డును నియమించింది. ఈ బోర్డుకు చైర్మన్, సభ్యులు నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బోర్డులో చిరంజీవి సతీమణి సురేఖకు చోటు దక్కింది.

Telangana: చిరంజీవి భార్య సురేఖకు తెలంగాణ ప్రభుత్వం కీలక బాధ్యతలు..
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మినరసింహ స్వామి ఆలయానికి బోర్డును ఏర్పాటు చేసింది. టీటీడీ తరహాలోనే కొత్త బోర్డును నియమించింది. ఈ బోర్డుకు చైర్మన్, సభ్యులు నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బోర్డులో చిరంజీవి సతీమణి సురేఖకు చోటు దక్కింది.