అర్హులకు సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యం
అర్హులైన వారందరికీ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు మరింత పకడ్బందీగా అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఏకీకృత కుటుంబ సర్వేపై శుక్రవారం జిల్లాలోని ప్రతి సచివాలయంలో గ్రామసభలు నిర్వహించనున్నారు.