ఆర్టీసీలో డిజిటల్ జోరు ... నలుగురిలో ఒకరు ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ పేమెంట్... త్వరలో 50 శాతానికి చెల్లింపులు!

రాష్ట్రంలోని ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రతి నలుగురిలో ఒకరు ఆన్‌‌‌‌లైన్ ద్వారానే టికెట్ చార్జీలు చెల్లిస్తున్నట్లు ఓ ప్రైవేట్ సంస్థతో కలిసి ఆర్టీసీ యాజమాన్యం చేసిన సర్వేలో వెల్లడైంది. హైదరాబాద్ నుంచి జిల్లా కేంద్రాలకు వెళ్లే లాంగ్ రూట్ బస్సులు, సిటీ బస్సుల్లో ఆన్‌‌‌‌లైన్ పేమెంట్లు భారీగా పెరిగాయి.

ఆర్టీసీలో డిజిటల్ జోరు  ... నలుగురిలో ఒకరు ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ పేమెంట్...    త్వరలో 50 శాతానికి చెల్లింపులు!
రాష్ట్రంలోని ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రతి నలుగురిలో ఒకరు ఆన్‌‌‌‌లైన్ ద్వారానే టికెట్ చార్జీలు చెల్లిస్తున్నట్లు ఓ ప్రైవేట్ సంస్థతో కలిసి ఆర్టీసీ యాజమాన్యం చేసిన సర్వేలో వెల్లడైంది. హైదరాబాద్ నుంచి జిల్లా కేంద్రాలకు వెళ్లే లాంగ్ రూట్ బస్సులు, సిటీ బస్సుల్లో ఆన్‌‌‌‌లైన్ పేమెంట్లు భారీగా పెరిగాయి.