ఆ 5 గ్రామాలను టీజీలో కలపండి.. అమిత్ షాకు తుమ్మల లేఖ

భద్రాచలం పక్కనున్న 5 గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలని కోరుతూ కేంద్ర మంత్రి అమిత్ షాకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు.

ఆ 5 గ్రామాలను టీజీలో కలపండి.. అమిత్ షాకు తుమ్మల లేఖ
భద్రాచలం పక్కనున్న 5 గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలని కోరుతూ కేంద్ర మంత్రి అమిత్ షాకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు.