"ఒక్క అమెరికా సైనికుడు కూడా బతకకూడదు": యుద్ధ క్షేత్రంలోని అధికారులకు ఇరాన్ టాప్ కమాండర్ ఆదేశాలు

అమెరికా సైనికులు ఒక్కరు కూడా ప్రాణాలతో వెనుదిరగకూడదు.. ఒకవేళ వారు మన గడ్డపై కాలు పెడితే అదే వారికి చివరి రోజే కావాలి అంటూ ఇరాన్ ఆర్మీ చీఫ్ మేజర్ జనరల్ అమీర్ హతామీ తన దళాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈయన చేసిన ఈ కామెంట్లు ప్రస్తుతం అంతర్జాతీయ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఇరాన్ వైమానిక, నౌకాదళాలను దాదాపు తుడిచి పెట్టేశామని, మరో రెండు మూడు వారాల్లో దాడులు మరింత తీవ్రతరం చేస్తామని ట్రంప్ ప్రకటన చేసిన కొన్ని గంటల్లోనే ఇరాన్ నుంచి ఈ స్థాయి హెచ్చరిక రావడం గమనార్హం.

అమెరికా సైనికులు ఒక్కరు కూడా ప్రాణాలతో వెనుదిరగకూడదు.. ఒకవేళ వారు మన గడ్డపై కాలు పెడితే అదే వారికి చివరి రోజే కావాలి అంటూ ఇరాన్ ఆర్మీ చీఫ్ మేజర్ జనరల్ అమీర్ హతామీ తన దళాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈయన చేసిన ఈ కామెంట్లు ప్రస్తుతం అంతర్జాతీయ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఇరాన్ వైమానిక, నౌకాదళాలను దాదాపు తుడిచి పెట్టేశామని, మరో రెండు మూడు వారాల్లో దాడులు మరింత తీవ్రతరం చేస్తామని ట్రంప్ ప్రకటన చేసిన కొన్ని గంటల్లోనే ఇరాన్ నుంచి ఈ స్థాయి హెచ్చరిక రావడం గమనార్హం.