ఇటలీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు భారతీయులు మృతి

దక్షిణ ఇటలీలోని మతేరా నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందినట్లు రోమ్‌లోని భారత రాయబార కార్యాలయం అధికారికంగా ప్రకటించింది.

ఇటలీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు భారతీయులు మృతి
దక్షిణ ఇటలీలోని మతేరా నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందినట్లు రోమ్‌లోని భారత రాయబార కార్యాలయం అధికారికంగా ప్రకటించింది.