ఇరాన్‌కు వెళ్లేవారికి భారత్ తాజా హెచ్చరిక.. అప్రమత్తంగా ఉండాలని సూచన..

ఇరాన్‌లో భద్రతా పరిస్థితులు కొంత మెరుగుపడినప్పటికీ, అత్యవసరమైతే తప్ప అక్కడకు వెళ్లవద్దని భారత పౌరులకు టెహ్రాన్‌లోని ఇండియన్ ఎంబసీ సూచించింది.

ఇరాన్‌కు వెళ్లేవారికి భారత్ తాజా హెచ్చరిక.. అప్రమత్తంగా ఉండాలని సూచన..
ఇరాన్‌లో భద్రతా పరిస్థితులు కొంత మెరుగుపడినప్పటికీ, అత్యవసరమైతే తప్ప అక్కడకు వెళ్లవద్దని భారత పౌరులకు టెహ్రాన్‌లోని ఇండియన్ ఎంబసీ సూచించింది.