ఈగల్‌ టీం ముమ్మరంగా తనిఖీలు

మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేం దుకు ఈగల్‌ డిపార్ట్‌మెంట్‌ ఆధ్వర్యంలో భారీ తనిఖీలు మంగళవారం నిర్వహించారు. ఏలూరు జిల్లా ఎస్పీ కెపిఎస్‌ కిషోర్‌ ఆదేశాల మేరకు ఈగల్‌ ఐజీపీ ఆర్‌కె రవికృష్ణ ఆధ్వ ర్యంలో ఏలూరు రైల్వే స్టేషన్‌లో పోలీస్‌శాఖ, ఎక్సైజ్‌, జిఆర్‌పి, ఆర్‌పిఎఫ్‌ అధికారుల సమ న్వయంతో ఈ తనిఖీలు చేశారు.

ఈగల్‌ టీం ముమ్మరంగా తనిఖీలు
మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేం దుకు ఈగల్‌ డిపార్ట్‌మెంట్‌ ఆధ్వర్యంలో భారీ తనిఖీలు మంగళవారం నిర్వహించారు. ఏలూరు జిల్లా ఎస్పీ కెపిఎస్‌ కిషోర్‌ ఆదేశాల మేరకు ఈగల్‌ ఐజీపీ ఆర్‌కె రవికృష్ణ ఆధ్వ ర్యంలో ఏలూరు రైల్వే స్టేషన్‌లో పోలీస్‌శాఖ, ఎక్సైజ్‌, జిఆర్‌పి, ఆర్‌పిఎఫ్‌ అధికారుల సమ న్వయంతో ఈ తనిఖీలు చేశారు.