ఎన్డీఎస్ఏ అధికారులతో మాట్లాడి నీళ్లు ఇప్పించాలి : విప్ ఆది శ్రీనివాస్
ఎన్డీఎస్ఏ అధికారులతో మాట్లాడి నీళ్లు ఇప్పించాలి : విప్ ఆది శ్రీనివాస్
కాళేశ్వరం ప్రాజెక్టుపై బీజేపీ స్టేట్ చీఫ్ ఎన్.రాంచందర్ రావు ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదని విప్ ఆది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. సోమవారం సీఎల్పీలో మీడియాతో ఆయన మాట్లాడారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై బీజేపీ స్టేట్ చీఫ్ ఎన్.రాంచందర్ రావు ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదని విప్ ఆది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. సోమవారం సీఎల్పీలో మీడియాతో ఆయన మాట్లాడారు.