ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ అస్వస్థతకు గురయ్యారు. శనివారం (ఏప్రిల్ 25) ఉదయం ఆయన తీవ్రమైన కడుపునొప్పితో బాధపడటంతో, రాజ్భవన్ సిబ్బంది వెంటనే ఆయనను విజయవాడలోని తాడేపల్లిలో ఉన్న మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం నిపుణులైన వైద్యుల బృందం ఆయనకు అత్యవసర చికిత్స అందిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ అస్వస్థతకు గురయ్యారు. శనివారం (ఏప్రిల్ 25) ఉదయం ఆయన తీవ్రమైన కడుపునొప్పితో బాధపడటంతో, రాజ్భవన్ సిబ్బంది వెంటనే ఆయనను విజయవాడలోని తాడేపల్లిలో ఉన్న మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం నిపుణులైన వైద్యుల బృందం ఆయనకు అత్యవసర చికిత్స అందిస్తోంది.