ఏసుక్రీస్తు ప్రాణాలను త్యాగం చేసిన రోజును స్మరించుకుంటున్న క్రైస్తవులు
ఏసుక్రీస్తు ప్రాణాలను త్యాగం చేసిన రోజును స్మరించుకుంటున్న క్రైస్తవులు
దేశవ్యాప్తంగా క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో ఇవాళ గుడ్ ఫ్రైడే జరుపుకుంటున్నారు. ఏసుక్రీస్తు ప్రాణాలను త్యాగం చేసిన రోజును స్మరించుకుంటున్నారు. క్రీస్తు సిలువ మరణాన్ని ధ్యానిస్తూ భక్తులు ప్రత్యేక ప్రార్థనలు, మౌన ప్రదర్శనలు చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో ఇవాళ గుడ్ ఫ్రైడే జరుపుకుంటున్నారు. ఏసుక్రీస్తు ప్రాణాలను త్యాగం చేసిన రోజును స్మరించుకుంటున్నారు. క్రీస్తు సిలువ మరణాన్ని ధ్యానిస్తూ భక్తులు ప్రత్యేక ప్రార్థనలు, మౌన ప్రదర్శనలు చేస్తున్నారు.