ఒక కిలో లిక్విడ్‌ గంజాయి పట్టివేత

అరకులోయ రైల్వే స్టేషన్‌ వద్ద ఒక కిలో లిక్విడ్‌ గంజాయిని తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను శనివారం అరెస్టు చేసినట్టు సీఐ ఎల్‌.హిమగిరి తెలిపారు. శనివారం అరకులోయ ఎస్‌ఐ టి.మల్లేశ్వరరావుతో కలిసి సీఐ విలేకర్లతో మాట్లాడారు. వారు అందించిన వివరాలిలా ఉన్నాయి.

ఒక కిలో లిక్విడ్‌ గంజాయి పట్టివేత
అరకులోయ రైల్వే స్టేషన్‌ వద్ద ఒక కిలో లిక్విడ్‌ గంజాయిని తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను శనివారం అరెస్టు చేసినట్టు సీఐ ఎల్‌.హిమగిరి తెలిపారు. శనివారం అరకులోయ ఎస్‌ఐ టి.మల్లేశ్వరరావుతో కలిసి సీఐ విలేకర్లతో మాట్లాడారు. వారు అందించిన వివరాలిలా ఉన్నాయి.