ఒడిశాలో మావోయిస్టుల డంప్ స్వాధీనం

ఒడిశాలోని మల్కన్​గిరి జిల్లాలో మంగళవారం మావోయిస్టుల డంప్​ను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. పక్కా సమాచారం మేరకు జిల్లా పరిధిలోని కల్మీటా- కటువా పదర్ అడవుల్లో డీవీఎఫ్​, బీఎస్ఎఫ్​ జవాన్లతో కూంబింగ్​ నిర్వహించినట్లు ఎస్పీ వినోద్​ పాటిల్ తెలిపారు.

ఒడిశాలో మావోయిస్టుల డంప్ స్వాధీనం
ఒడిశాలోని మల్కన్​గిరి జిల్లాలో మంగళవారం మావోయిస్టుల డంప్​ను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. పక్కా సమాచారం మేరకు జిల్లా పరిధిలోని కల్మీటా- కటువా పదర్ అడవుల్లో డీవీఎఫ్​, బీఎస్ఎఫ్​ జవాన్లతో కూంబింగ్​ నిర్వహించినట్లు ఎస్పీ వినోద్​ పాటిల్ తెలిపారు.