15 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం

ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు వేసవి సెలవులను విద్యాశాఖ మరో మూడు రోజులు పొడిగించింది. షెడ్యూల్‌ ప్రకారం 2026-27 విద్యా సంవత్సరం ఈనెల 12 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది.

15 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం
ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు వేసవి సెలవులను విద్యాశాఖ మరో మూడు రోజులు పొడిగించింది. షెడ్యూల్‌ ప్రకారం 2026-27 విద్యా సంవత్సరం ఈనెల 12 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది.