‘కాంగ్రెస్ ఎంపీలు దాడి చేయెచ్చు... లోక్‌సభకు రావద్దు’ ప్రధానికి చెప్పిన స్పీకర్

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై లోక్‌సభలో భౌతిక దాడి జరిగే అవకాశం ఉందని, అందుకు కాంగ్రెస్ ఎంపీలు ప్లాన్ చేశారని తనకు సమాచారం వచ్చినట్టు స్పీకర్ ఓం బిర్లా చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఆయన బుధవారం జరిగిన పరిణామాలను అందుకు ఉదాహరణంగా చెప్పడం గమనార్హం. మోదీపై దాడిని అడ్డుకోడానికే సభకు రావద్దని ప్రధానికి చెప్పానని అన్నారు. దీంతో ప్రధాని ప్రసంగం లోక్‌సభలో రద్దయినట్టు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి..

‘కాంగ్రెస్ ఎంపీలు దాడి చేయెచ్చు... లోక్‌సభకు రావద్దు’ ప్రధానికి చెప్పిన స్పీకర్
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై లోక్‌సభలో భౌతిక దాడి జరిగే అవకాశం ఉందని, అందుకు కాంగ్రెస్ ఎంపీలు ప్లాన్ చేశారని తనకు సమాచారం వచ్చినట్టు స్పీకర్ ఓం బిర్లా చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఆయన బుధవారం జరిగిన పరిణామాలను అందుకు ఉదాహరణంగా చెప్పడం గమనార్హం. మోదీపై దాడిని అడ్డుకోడానికే సభకు రావద్దని ప్రధానికి చెప్పానని అన్నారు. దీంతో ప్రధాని ప్రసంగం లోక్‌సభలో రద్దయినట్టు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి..