గత ప్రభుత్వాల కారణంగా భారత్ 6వ స్థానం నుంచి 11కు పడిపోయింది: మోదీ

విపక్షాల నిరసన నడుమ ప్రధాని మోదీ రాజ్య సభలో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. గత ప్రభుత్వాల కారణంగా దేశం 6వ స్థానం నుంచి 2014 నాటికి 11వ స్థానానికి పడిపోయిందని అన్నారు.

గత ప్రభుత్వాల కారణంగా భారత్ 6వ స్థానం నుంచి 11కు పడిపోయింది: మోదీ
విపక్షాల నిరసన నడుమ ప్రధాని మోదీ రాజ్య సభలో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. గత ప్రభుత్వాల కారణంగా దేశం 6వ స్థానం నుంచి 2014 నాటికి 11వ స్థానానికి పడిపోయిందని అన్నారు.