గోదావరి నీళ్లతో తాండూరు, వికారాబాద్‌, పరిగి ప్రజల కాళ్లు కడుగుతాం: సీఎం రేవంత్‌రెడ్డి

గోదావరి నీళ్లతో తాండూరు, వికారాబాద్‌, పరిగి ప్రజల కాళ్లు కడుగుతామని, వికారాబాద్‌ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి హామీ ఇచ్చారు. ఇవాళ పరిగి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. బీఆర్‌ఎస్, బీజేపీలది చీకటి ఒప్పందమని రేవంత్ విమర్శించారు.

గోదావరి నీళ్లతో తాండూరు, వికారాబాద్‌, పరిగి ప్రజల కాళ్లు కడుగుతాం: సీఎం రేవంత్‌రెడ్డి
గోదావరి నీళ్లతో తాండూరు, వికారాబాద్‌, పరిగి ప్రజల కాళ్లు కడుగుతామని, వికారాబాద్‌ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి హామీ ఇచ్చారు. ఇవాళ పరిగి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. బీఆర్‌ఎస్, బీజేపీలది చీకటి ఒప్పందమని రేవంత్ విమర్శించారు.