పండుగలా జరుపుకోండి.. ‘పరీక్షా పే చర్చ’లో విద్యార్థులకు ప్రధాని మోడీ దిశానిర్దేశం
‘పరీక్షలు అంటే భయం కాదు.. అవి మనల్ని మనం పరీక్షించుకునే పండుగలు. ఒత్తిడిని దరిచేరనీయకుండా, నేర్చుకోవడమే లక్ష్యంగా విద్యార్థులు ముందుకు సాగాలి’ అని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు.