అన్ని వార్డులను కైవసం చేసుకుంటాం : ఎమ్మెల్యే మురళీనాయక్ ధీమా

మహబూబాబాద్​లో 32 వార్డులను కాంగ్రెస్​ పార్టీ కైవసం చేసుకుంటుందని ఎమ్మెల్యే మురళీనాయక్​ ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం డీసీసీ ఆఫీస్​లో ఏర్పాటు చేసిన ప్రెస్​మీట్​లో ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలో సర్వే చేసి అర్హులైన అభ్యర్థులకు కాంగ్రెస్​ తరఫున బీ ఫామ్​లను అందజేశామని తెలిపారు.

అన్ని వార్డులను కైవసం చేసుకుంటాం :  ఎమ్మెల్యే మురళీనాయక్ ధీమా
మహబూబాబాద్​లో 32 వార్డులను కాంగ్రెస్​ పార్టీ కైవసం చేసుకుంటుందని ఎమ్మెల్యే మురళీనాయక్​ ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం డీసీసీ ఆఫీస్​లో ఏర్పాటు చేసిన ప్రెస్​మీట్​లో ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలో సర్వే చేసి అర్హులైన అభ్యర్థులకు కాంగ్రెస్​ తరఫున బీ ఫామ్​లను అందజేశామని తెలిపారు.