కేవలం రూ.10లకే కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్, బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ.. కార్పొరేట్ వైద్యానికి దీటుగా.. పేదవాడి పెద్దాసుపత్రి..

ప్రస్తుత రోజులలో వైద్యం అనేది పేదవాడికి అందని ద్రాక్షగా మారుతోంది. ఏవైనా పెద్ద జబ్బులు వస్తే దేవుడిపై భారం వేయాల్సిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితులలో ఆపరేషన్లు కూడా కేవలం రూ.10లకే చేస్తూ.. ఖరీదైన చికిత్సను తక్కువ ధరలకే అందిస్తోంది ఓ ఆస్పత్రి. అదే మంగళగిరి ఎయమ్స్. రూ.10ల ఓపీ టికెట్‌కే వైద్య సేవలు అందిస్తూ పేదవాడి పెద్దాసుపత్రిగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో మంగళగిరి ఎయిమ్స్ ఆస్పత్రి గురించి, అందులో సేవల గురించి ఓ నెటిజన్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

కేవలం రూ.10లకే కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్, బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ.. కార్పొరేట్ వైద్యానికి దీటుగా.. పేదవాడి పెద్దాసుపత్రి..
ప్రస్తుత రోజులలో వైద్యం అనేది పేదవాడికి అందని ద్రాక్షగా మారుతోంది. ఏవైనా పెద్ద జబ్బులు వస్తే దేవుడిపై భారం వేయాల్సిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితులలో ఆపరేషన్లు కూడా కేవలం రూ.10లకే చేస్తూ.. ఖరీదైన చికిత్సను తక్కువ ధరలకే అందిస్తోంది ఓ ఆస్పత్రి. అదే మంగళగిరి ఎయమ్స్. రూ.10ల ఓపీ టికెట్‌కే వైద్య సేవలు అందిస్తూ పేదవాడి పెద్దాసుపత్రిగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో మంగళగిరి ఎయిమ్స్ ఆస్పత్రి గురించి, అందులో సేవల గురించి ఓ నెటిజన్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.