స్వామీ.. వైసీపీకి బుద్ధి ప్రసాదించు

తిరుమల వేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీసిన వైసీపీ నేతలకు బుద్ధిని ప్రసాదించాలని పీయూసీ చైర్మన్‌, ఎమ్మెల్యే కూన రవికుమార్‌ వెంకన్న స్వామిని వేడుకున్నారు.

స్వామీ.. వైసీపీకి బుద్ధి ప్రసాదించు
తిరుమల వేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీసిన వైసీపీ నేతలకు బుద్ధిని ప్రసాదించాలని పీయూసీ చైర్మన్‌, ఎమ్మెల్యే కూన రవికుమార్‌ వెంకన్న స్వామిని వేడుకున్నారు.