kumaram bheem asifabad- మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని ఆదరించాలి
kumaram bheem asifabad- మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని ఆదరించాలి
మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధులకు పట్టం కట్టాలని, అప్పుడే గణనీయమైన అభివృద్ధి మచ్చలేని పాలన అందించేందుకు వీలు ఉంటుదని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. కాగజ్నగర్ ఎస్పీఎం క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభలో ఆయన మాట్లాడారు.
మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధులకు పట్టం కట్టాలని, అప్పుడే గణనీయమైన అభివృద్ధి మచ్చలేని పాలన అందించేందుకు వీలు ఉంటుదని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. కాగజ్నగర్ ఎస్పీఎం క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభలో ఆయన మాట్లాడారు.