గత ప్రభుత్వ విధానాల వల్లే పరిశ్రమలు నిర్వీర్యం

గత ప్రభుత్వం అవలంబించిన విధానాల వల్లే సిరిసిల్ల ప్రాంతంలోని డైయింగ్‌, సైజిం గ్‌, వార్పిన్‌ పరిశ్రమలు నిర్వీర్యం అయ్యాయ ని కాంగ్రెస్‌ సిరిసిల్ల నియోజకవర్గం ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి అన్నారు.

గత ప్రభుత్వ విధానాల వల్లే పరిశ్రమలు నిర్వీర్యం
గత ప్రభుత్వం అవలంబించిన విధానాల వల్లే సిరిసిల్ల ప్రాంతంలోని డైయింగ్‌, సైజిం గ్‌, వార్పిన్‌ పరిశ్రమలు నిర్వీర్యం అయ్యాయ ని కాంగ్రెస్‌ సిరిసిల్ల నియోజకవర్గం ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి అన్నారు.