ఇస్లామాబాద్‌లో ఎమర్జెన్సీ విధించిన పాకిస్తాన్ ప్రభుత్వం

పాకిస్తాన్‌లో ఆత్మాహుతి దాడి జరిగింది. ఇస్లామాబాద్ లోని షియా మసీదు లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 15మంది మ‌ర‌ణించారు. మ‌రో 80 మంది గాయ‌ప‌డ్డారు.

ఇస్లామాబాద్‌లో ఎమర్జెన్సీ విధించిన పాకిస్తాన్ ప్రభుత్వం
పాకిస్తాన్‌లో ఆత్మాహుతి దాడి జరిగింది. ఇస్లామాబాద్ లోని షియా మసీదు లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 15మంది మ‌ర‌ణించారు. మ‌రో 80 మంది గాయ‌ప‌డ్డారు.