నెట్టికంటికి రూ. 25 లక్షల స్థలం అందజేత

కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానానికి పట్టణానికి చెందిన పువ్వాడ చంద్రశేఖర్‌, ఆయన కుమారులు శ్రీనివాసులు, గురుప్రసాద్‌ రూ. 25 లక్షల విలువ చేసే 269.35 గజాల స్థలాన్ని అందజేశారు.

నెట్టికంటికి రూ. 25 లక్షల స్థలం అందజేత
కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానానికి పట్టణానికి చెందిన పువ్వాడ చంద్రశేఖర్‌, ఆయన కుమారులు శ్రీనివాసులు, గురుప్రసాద్‌ రూ. 25 లక్షల విలువ చేసే 269.35 గజాల స్థలాన్ని అందజేశారు.