డిజిటల్ పద్ధతిలో బోఽధించాలి: కలెక్టర్
:డిజిటల్ పద్ధతిలో బోధించాలని, ఇందుకోసం టీసీ ఎస్ వీడియో పాఠాలను ప్రదర్శిం చాలని అక్షరాస్యత కేంద్రంలోని టీచర్ వలంటీర్లను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశిం చారు. మండలంలోని ఫాజుల్ బాగ్ పేటలో నిర్వహిస్తున్న అక్షర ఆంధ్ర-ఉల్లాస్ అక్షరాస్యతా కేంద్రా న్ని గురువారం సందర్శించారు.
ఫిబ్రవరి 5, 2026
1
:డిజిటల్ పద్ధతిలో బోధించాలని, ఇందుకోసం టీసీ ఎస్ వీడియో పాఠాలను ప్రదర్శిం చాలని అక్షరాస్యత కేంద్రంలోని టీచర్ వలంటీర్లను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశిం చారు. మండలంలోని ఫాజుల్ బాగ్ పేటలో నిర్వహిస్తున్న అక్షర ఆంధ్ర-ఉల్లాస్ అక్షరాస్యతా కేంద్రా న్ని గురువారం సందర్శించారు.