ఈ మహిళా దొంగల టార్గెట్ రద్దీ మాల్స్, మార్కెట్లు, షాపులే..మహిళల దగ్గరే దొంగతనాలు
ఈ మహిళా దొంగల టార్గెట్ రద్దీ మాల్స్, మార్కెట్లు, షాపులే..మహిళల దగ్గరే దొంగతనాలు
దొంగతనాలు చేస్తూ తప్పించుకు తిరుగుతున్న ముగ్గురు మహిళా దొంగలను కూకట్పల్లి పోలీసులు అరెస్టు చేశారు. సనత్నగర్, ఫతేనగర్లో ఉండే బండారి షాలిని(34), గంబూ మహేశ్వరి(43), ఉప్పు సరిత(38) ముఠాగా ఏర్పడి దొంగతనాలు చేస్తున్నారు.
దొంగతనాలు చేస్తూ తప్పించుకు తిరుగుతున్న ముగ్గురు మహిళా దొంగలను కూకట్పల్లి పోలీసులు అరెస్టు చేశారు. సనత్నగర్, ఫతేనగర్లో ఉండే బండారి షాలిని(34), గంబూ మహేశ్వరి(43), ఉప్పు సరిత(38) ముఠాగా ఏర్పడి దొంగతనాలు చేస్తున్నారు.