జయశంకర్ భూపాలపల్లి, వెలుగు : కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ (కేటీపీపీ) పరిధిలోని బూడిద డంప్ యార్డు లో నిల్వలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. టెండర్ గడువు ముగిసి మూడు నెలలు దాటినా కొత్త టెండర్ నిర్వహణలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు : కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ (కేటీపీపీ) పరిధిలోని బూడిద డంప్ యార్డు లో నిల్వలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. టెండర్ గడువు ముగిసి మూడు నెలలు దాటినా కొత్త టెండర్ నిర్వహణలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.