కేంద్ర మాజీమంత్రి ఇంటిలో అగ్నిప్రమాదం

కేంద్ర మాజీమంత్రి రవిశంకర్ ప్రసాద్ అధికారిక ఇంటిలో బుధవారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. ఢిల్లీలోని మదర్ థెరిస్సా క్రీసెంట్ రోడ్డులో ఉన్న ఆయన నివాసంలో ఉదయం 8 గంటలకు మంటలు చెలరేగాయి.

కేంద్ర మాజీమంత్రి ఇంటిలో అగ్నిప్రమాదం
కేంద్ర మాజీమంత్రి రవిశంకర్ ప్రసాద్ అధికారిక ఇంటిలో బుధవారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. ఢిల్లీలోని మదర్ థెరిస్సా క్రీసెంట్ రోడ్డులో ఉన్న ఆయన నివాసంలో ఉదయం 8 గంటలకు మంటలు చెలరేగాయి.