కమీషన్ల కక్కుర్తితో క్వాలిటీ గాలికి!

ప్రభుత్వానికి తిరుమల పవిత్రత ఎంత ముఖ్యమో.. ప్రజల ప్రాణాలు కూడా అంతే ముఖ్యం. కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి ఆలయానికి నాణ్యత లేని కల్తీ నెయ్యి సరఫరా చేయడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి అక్రమార్కులపై చర్యలకు ఉపక్రమించింది.

కమీషన్ల కక్కుర్తితో క్వాలిటీ గాలికి!
ప్రభుత్వానికి తిరుమల పవిత్రత ఎంత ముఖ్యమో.. ప్రజల ప్రాణాలు కూడా అంతే ముఖ్యం. కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి ఆలయానికి నాణ్యత లేని కల్తీ నెయ్యి సరఫరా చేయడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి అక్రమార్కులపై చర్యలకు ఉపక్రమించింది.