కరెన్సీ నోట్ల తరహా భద్రత, అధికారిక 'రాజముద్ర'తో పాస్ పుస్తకాలు : చంద్రబాబు
కరెన్సీ నోట్ల తరహా భద్రతతో 'రాజముద్ర'తో పాస్ పుస్తకాలు జారీ చేయనున్నట్టుగా సీఎం చంద్రబాబు అన్నారు. రైతులకు మేలు చేసేలా రెవెన్యూ వ్యవస్థను వివాద రహితంగా తీర్చిదిద్దుతున్నట్లుగా చెప్పారు.