కల్వకుంట్ల కుటుంబానిదే లక్ష కోట్ల భూ దోపిడీ..కవిత బ్లాక్ మెయిల్ రాజకీయాలు ఆపాలి: ఆది శ్రీనివాస్
కల్వకుంట్ల కుటుంబానిదే లక్ష కోట్ల భూ దోపిడీ..కవిత బ్లాక్ మెయిల్ రాజకీయాలు ఆపాలి: ఆది శ్రీనివాస్
రాష్ట్రంలో లక్ష కోట్ల భూ దోపిడీ జరిగిందంటూ టీఆర్ఎస్ అధినేత కవిత చేస్తున్న వ్యాఖ్యలు పచ్చి అబద్ధాలని, అసలు భూ కబ్జాలకు కేరాఫ్ అడ్రస్ కల్వకుంట్ల కుటుంబానిదేనని విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు.
రాష్ట్రంలో లక్ష కోట్ల భూ దోపిడీ జరిగిందంటూ టీఆర్ఎస్ అధినేత కవిత చేస్తున్న వ్యాఖ్యలు పచ్చి అబద్ధాలని, అసలు భూ కబ్జాలకు కేరాఫ్ అడ్రస్ కల్వకుంట్ల కుటుంబానిదేనని విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు.