కృష్ణా నీళ్లను ఏపీ ఎత్తుకపోతున్నది: హరీశ్ రావు

ఏపీ 665 టీఎంసీలు తీసుకుపోయిందని కృష్ణా బోర్డుకు ఈఎన్​సీ లేఖ రాస్తే.. బోర్డు మాత్రం కేవలం 555 టీఎంసీలే తీసుకెళ్లినట్లు చెబుతోందని హరీశ్​ రావు అన్నారు. కృష్ణా బోర్డు 100 టీఎంసీలు తక్కువ చేసి చూపిస్తోందని ఆరోపించారు.

కృష్ణా నీళ్లను ఏపీ ఎత్తుకపోతున్నది: హరీశ్ రావు
ఏపీ 665 టీఎంసీలు తీసుకుపోయిందని కృష్ణా బోర్డుకు ఈఎన్​సీ లేఖ రాస్తే.. బోర్డు మాత్రం కేవలం 555 టీఎంసీలే తీసుకెళ్లినట్లు చెబుతోందని హరీశ్​ రావు అన్నారు. కృష్ణా బోర్డు 100 టీఎంసీలు తక్కువ చేసి చూపిస్తోందని ఆరోపించారు.