గుడ్ న్యూస్ : ఇవాళే (జూన్ 30).. రైతుల అకౌంట్లో రైతుభరోసా డబ్బులు
ఖమ్మం జిల్లా మధిరలో మంగళవారం నిర్వహించాల్సిన రైతు ఆశీర్వాద సభను భారీ వర్షాల కారణంగా హైదరాబాద్లోని శిల్పకళా వేదికకు మార్చినట్టు మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు చెప్పారు.