TG Rythu Bharosa Scheme : ఇవాళే రైతు భరోసా నిధులు విడుదల - దశలవారీగా రైతుల ఖాతాల్లోకి డబ్బుల జమ

Telangana Rythu Bharosa Scheme : వానాకాలం సీజన్ రైతు భరోసా నిధులు ఇవాళ విడుదల కానున్నాయి. తొలి విడతగా రెండు ఎకరాలలోపు ఉన్న 41.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2,482.02 కోట్లను జమ చేస్తారు. హైదరాబాద్ శిల్పకళా వేదికగా ఈ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు.

TG Rythu Bharosa Scheme : ఇవాళే రైతు భరోసా నిధులు విడుదల - దశలవారీగా రైతుల ఖాతాల్లోకి డబ్బుల జమ
Telangana Rythu Bharosa Scheme : వానాకాలం సీజన్ రైతు భరోసా నిధులు ఇవాళ విడుదల కానున్నాయి. తొలి విడతగా రెండు ఎకరాలలోపు ఉన్న 41.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2,482.02 కోట్లను జమ చేస్తారు. హైదరాబాద్ శిల్పకళా వేదికగా ఈ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు.