దుబాయిలో అనారోగ్యంతో కోమాలోకి వెళ్లి, అనంతరం చికిత్స పొందుతూ మృతి చెందిన జగిత్యాల జిల్లా కార్మికుడు ఆరెల్లి గంగరాజం కుటుంబానికి ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించింది. మంగళవారం హైదరాబాద్లోని ప్రజాభవన్లో గంగరాజం భార్య ఆరెల్లి రాజవ్వకు ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి చెక్ అందజే
దుబాయిలో అనారోగ్యంతో కోమాలోకి వెళ్లి, అనంతరం చికిత్స పొందుతూ మృతి చెందిన జగిత్యాల జిల్లా కార్మికుడు ఆరెల్లి గంగరాజం కుటుంబానికి ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించింది. మంగళవారం హైదరాబాద్లోని ప్రజాభవన్లో గంగరాజం భార్య ఆరెల్లి రాజవ్వకు ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి చెక్ అందజే