కర్నూలు జిల్లాలో కలకలం రేపిన కాల్వబుగ్గ ఆలయ చోరీ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్, కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్, రూరల్ సీఐ చంద్రబాబు నాయుడు సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు
కర్నూలు జిల్లాలో కలకలం రేపిన కాల్వబుగ్గ ఆలయ చోరీ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్, కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్, రూరల్ సీఐ చంద్రబాబు నాయుడు సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు