వస్తు సేవా పన్ను తగ్గింపుతో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని, తద్వారా ప్రజల ఆదాయ వనరులు పెరుగుతాయని బాపట్ల జిల్లా ఇన్చార్జి మంత్రి, ఏపీ రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల, గృహ నిర్మాణశాఖల మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. మండలంలో శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావుతో కలసి బుధవారం ఆయన విస్తృతంగా పర్యటించారు.
వస్తు సేవా పన్ను తగ్గింపుతో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని, తద్వారా ప్రజల ఆదాయ వనరులు పెరుగుతాయని బాపట్ల జిల్లా ఇన్చార్జి మంత్రి, ఏపీ రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల, గృహ నిర్మాణశాఖల మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. మండలంలో శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావుతో కలసి బుధవారం ఆయన విస్తృతంగా పర్యటించారు.