జడ్చర్ల పట్టణంలో రూ. 26,500 కాజేసిన సైబర్ నేరగాళ్లు
జడ్చర్ల పట్టణంలో రూ. 26,500 కాజేసిన సైబర్ నేరగాళ్లు
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. బాదేపల్లికి చెందిన మామిండ్ల రాఘవేందర్ గౌడ్ తండ్రి సత్యనారాయణ గౌడ్కు స్కూటీ ఇప్పిస్తామంటూ నమ్మించి, విడతలవారీగా నగదు కాజేశారు.
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. బాదేపల్లికి చెందిన మామిండ్ల రాఘవేందర్ గౌడ్ తండ్రి సత్యనారాయణ గౌడ్కు స్కూటీ ఇప్పిస్తామంటూ నమ్మించి, విడతలవారీగా నగదు కాజేశారు.