జడ్జీలు ప్రేక్షకులు కాదు.. న్యాయం జరిగేలా మార్గనిర్దేశం చేయాలి: మద్రాస్ హైకోర్టు

కోర్టు విచారణల నిర్వహణ తీరుపై మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. విచారణ సమయంలో న్యాయమూర్తులు కేవలం మౌనంగా ఉండే ‘స్ఫింక్స్’లా కూర్చోకూడదని స్పష్టం చేసింది.

జడ్జీలు ప్రేక్షకులు కాదు.. న్యాయం జరిగేలా మార్గనిర్దేశం చేయాలి: మద్రాస్ హైకోర్టు
కోర్టు విచారణల నిర్వహణ తీరుపై మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. విచారణ సమయంలో న్యాయమూర్తులు కేవలం మౌనంగా ఉండే ‘స్ఫింక్స్’లా కూర్చోకూడదని స్పష్టం చేసింది.