జాతీయ లోక్‌ అదాలత్‌లో 6,508 కేసుల రాజీ

జిల్లా వ్యాప్తంగా శనివారం జరిగిన జాతీయ లోక్‌ అదాలత్‌లో 6,508 కేసులు రాజీ అయినట్లు జిల్లా న్యాయాధికారి జునైద్‌ అహ్మద్‌ మౌలానా తెలిపారు.

జాతీయ లోక్‌ అదాలత్‌లో 6,508 కేసుల రాజీ
జిల్లా వ్యాప్తంగా శనివారం జరిగిన జాతీయ లోక్‌ అదాలత్‌లో 6,508 కేసులు రాజీ అయినట్లు జిల్లా న్యాయాధికారి జునైద్‌ అహ్మద్‌ మౌలానా తెలిపారు.