జనగణన కార్యక్రమాన్ని కచ్చితత్వంతో పూర్తి చేయాలి

జిల్లాలో జరుగుతున్న జనగణన కార్యక్రమాన్ని కచ్చితత్వంతో, సమగ్రంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం పెద్దపల్లి మండలంలోని కొత్తపల్లి, సుల్తానాబాద్‌ మండలం దుబ్బపల్లి, చిన్నకలువల గ్రామాలలో జరుగుతున్న జనగణన ప్రక్రియను పరిశీలించారు.

జనగణన కార్యక్రమాన్ని కచ్చితత్వంతో పూర్తి చేయాలి
జిల్లాలో జరుగుతున్న జనగణన కార్యక్రమాన్ని కచ్చితత్వంతో, సమగ్రంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం పెద్దపల్లి మండలంలోని కొత్తపల్లి, సుల్తానాబాద్‌ మండలం దుబ్బపల్లి, చిన్నకలువల గ్రామాలలో జరుగుతున్న జనగణన ప్రక్రియను పరిశీలించారు.