పాఠాలు చెప్పకపోయినా పేపర్లు దిద్దండి

ఒంగోలులో సోమవారం నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి జవా బుపత్రాల మూల్యాంకనానికి ఉపాధ్యా యుల నియామకంలో చిత్రవిచిత్రాలు చోటుచేసుకున్నాయి. ఆటోమేషన్‌ విధానంలో చేపట్టిన మూల్యాంకన విధుల కేటాయింపుల్లో భారీగా తప్పులు దొర్లాయి.

పాఠాలు చెప్పకపోయినా పేపర్లు దిద్దండి
ఒంగోలులో సోమవారం నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి జవా బుపత్రాల మూల్యాంకనానికి ఉపాధ్యా యుల నియామకంలో చిత్రవిచిత్రాలు చోటుచేసుకున్నాయి. ఆటోమేషన్‌ విధానంలో చేపట్టిన మూల్యాంకన విధుల కేటాయింపుల్లో భారీగా తప్పులు దొర్లాయి.