ఏడేళ్ల తర్వాత ఇరాన్ నుంచి భారత్‌కు చమురు.. ఎలాంటి ఆటంకాలు లేకుండానే..!

సుమారు ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత్.. ఇరాన్‌ నుంచి ముడి చమురును కొనుగోలు చేసింది. ఎలాంటి చెల్లింపు అడ్డంకులు లేకుండానే ఇరాన్ ఆయిల్‌ను భారత రిఫైనరీలు దక్కించుకోవడం ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై హాట్ టాపిక్‌గా మారింది. మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ వాతావరణం, సరఫరా గొలుసులో తలెత్తిన ఆటంకాల దృష్ట్యా భారత్ ఈ వ్యూహాత్మక నిర్ణయం తీసుకోగా.. ఈ విషయాన్ని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ శనివారం ఎక్స్ వేదికగా ధృవీకరించింది

ఏడేళ్ల తర్వాత ఇరాన్ నుంచి భారత్‌కు చమురు.. ఎలాంటి ఆటంకాలు లేకుండానే..!
సుమారు ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత్.. ఇరాన్‌ నుంచి ముడి చమురును కొనుగోలు చేసింది. ఎలాంటి చెల్లింపు అడ్డంకులు లేకుండానే ఇరాన్ ఆయిల్‌ను భారత రిఫైనరీలు దక్కించుకోవడం ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై హాట్ టాపిక్‌గా మారింది. మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ వాతావరణం, సరఫరా గొలుసులో తలెత్తిన ఆటంకాల దృష్ట్యా భారత్ ఈ వ్యూహాత్మక నిర్ణయం తీసుకోగా.. ఈ విషయాన్ని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ శనివారం ఎక్స్ వేదికగా ధృవీకరించింది