జనగామ జిల్లాలో163 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం..బహిరంగ మార్కెట్లో జాగ విలువ రూ.48 కోట్లు

జనగామ, వెలుగు: జనగామ జిల్లాలో దశాబ్దాలుగా అన్యాక్రాంతమైన గైరాన్​ భూమిని అధికారులు స్వాధీనం చేసుకొని, తిరిగి నిషేధిత జాబితాలోకి చేర్చారు. స్వాధీనం చేసుకున్న భూమి విలువ బహిరంగ మార్కెట్​లో రూ.48 కోట్లుగా ఉంటుంది. వివరాలిలా ఉన్నాయి..

జనగామ జిల్లాలో163 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం..బహిరంగ మార్కెట్లో జాగ విలువ రూ.48 కోట్లు
జనగామ, వెలుగు: జనగామ జిల్లాలో దశాబ్దాలుగా అన్యాక్రాంతమైన గైరాన్​ భూమిని అధికారులు స్వాధీనం చేసుకొని, తిరిగి నిషేధిత జాబితాలోకి చేర్చారు. స్వాధీనం చేసుకున్న భూమి విలువ బహిరంగ మార్కెట్​లో రూ.48 కోట్లుగా ఉంటుంది. వివరాలిలా ఉన్నాయి..