జీవో 190ని వెంటనే అమలు చేయాలి..317 జీవో బాధిత టీచర్లు, ఉద్యోగులకు న్యాయం చేయాలి: కవిత
జీవో 190ని వెంటనే అమలు చేయాలి..317 జీవో బాధిత టీచర్లు, ఉద్యోగులకు న్యాయం చేయాలి: కవిత
317 జీవో బాధితులైన టీచర్లు, ఉద్యోగులకు వెంటనే న్యాయం చేయాలని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన మధ్యంతర జీవో 190ని వెంటనే అమలు చేయాలని శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
317 జీవో బాధితులైన టీచర్లు, ఉద్యోగులకు వెంటనే న్యాయం చేయాలని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన మధ్యంతర జీవో 190ని వెంటనే అమలు చేయాలని శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.