టీటీపీ ఉగ్ర స్థావరాలపై పాక్ వైమానిక దాడులు.. 29 మంది హతం..
టీటీపీ ఉగ్ర స్థావరాలపై పాక్ వైమానిక దాడులు.. 29 మంది హతం..
పాకిస్థాన్-అఫ్గానిస్థాన్ సరిహద్దు వెంబడి పాకిస్థాన్ భద్రతా దళాలు వైమానిక దాడులు నిర్వహించి 29 మంది తెహ్రిక్-ఎ-తాలిబాన్ పాకిస్థాన్ (TTP) ఉగ్రవాదులను హతమార్చాయి. ఉగ్రవాదుల స్థావరాలు, వారి సురక్షిత ప్రాంతాలే లక్ష్యంగా ఈ దాడులు నిర్వహించినట్లు పాక్ సమాచార శాఖ మంత్రి అత్తావుల్లా తారర్ తెలిపారు.
పాకిస్థాన్-అఫ్గానిస్థాన్ సరిహద్దు వెంబడి పాకిస్థాన్ భద్రతా దళాలు వైమానిక దాడులు నిర్వహించి 29 మంది తెహ్రిక్-ఎ-తాలిబాన్ పాకిస్థాన్ (TTP) ఉగ్రవాదులను హతమార్చాయి. ఉగ్రవాదుల స్థావరాలు, వారి సురక్షిత ప్రాంతాలే లక్ష్యంగా ఈ దాడులు నిర్వహించినట్లు పాక్ సమాచార శాఖ మంత్రి అత్తావుల్లా తారర్ తెలిపారు.